Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో భూప్రకంపనలు - భయాందోళనకుగురైన ప్రజలు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (14:46 IST)
చిత్తూరు జిల్లాలో మంగళవారం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో తమ ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని ఏటీవన్, ఉప్పరపల్లి, కమ్మపల్లి, శిలంవారిపల్లి, ఎస్వీ ఎడ్లపల్లి, ఎస్వీ దళితవాడ, నంజేంపేట దిగువీధి ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. 
 
ఈ ప్రకంపనల ధాటికి నిలబడిన వ్యక్తులు ఒక్కసారిగా కిందపడిపోయాడు. అలాగే, శబ్దాలతో గోడలకు పగుళ్లు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల ఇళ్ళలో వంటింట్లోని పాత్రలు కిందపడిపోయాయి. కొన్ని సెకన్ల పాటు ఈ ప్రపంకనలు కనిపించాయి. ఆ తర్వాత పరిస్థితి చక్కబడటంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments