Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో డ్రోన్ల కలకలం... పుష్కరిణికి సమీపంలో గుర్తింపు

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:13 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోమారు డ్రోన్ల కలకలం కనిపించింది. పుష్కరిణికి దగ్గర ఈ డ్రోన్ల సంచారాన్ని భక్తులు గుర్తించారు. ఆ తర్వాత డ్రోన్లను భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ డ్రోన్లను ఆపరేట్ చేసిన అధికారులను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
అలాగే, గుజరాత్ రిజిస్ట్రేషన్‌తో కూడా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరివద్ద భద్రతా అధికారులు విచారణ జరుపగా ఒకదానికొకటి పొంతనలేకుండా సమాధానాలు ఇచ్చారు. అసలు డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి కారణాలపై వారు ఆరా తీస్తున్నారు. 
 
గతంలో కూడా శ్రీశైలంలో డ్రోన్ల సంచారం కనిపించిన విషయం తెల్సిందే. గత యేడాది జూలై నెలలో అర్థరాత్రి వేళ ఈ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. వీటిని గుర్తించేందుకు అపుడు ఆలయ అధికారులతో పాటు.. జిల్లా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments