Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో డ్రోన్ల కలకలం... పుష్కరిణికి సమీపంలో గుర్తింపు

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:13 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోమారు డ్రోన్ల కలకలం కనిపించింది. పుష్కరిణికి దగ్గర ఈ డ్రోన్ల సంచారాన్ని భక్తులు గుర్తించారు. ఆ తర్వాత డ్రోన్లను భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ డ్రోన్లను ఆపరేట్ చేసిన అధికారులను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
అలాగే, గుజరాత్ రిజిస్ట్రేషన్‌తో కూడా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరివద్ద భద్రతా అధికారులు విచారణ జరుపగా ఒకదానికొకటి పొంతనలేకుండా సమాధానాలు ఇచ్చారు. అసలు డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి కారణాలపై వారు ఆరా తీస్తున్నారు. 
 
గతంలో కూడా శ్రీశైలంలో డ్రోన్ల సంచారం కనిపించిన విషయం తెల్సిందే. గత యేడాది జూలై నెలలో అర్థరాత్రి వేళ ఈ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. వీటిని గుర్తించేందుకు అపుడు ఆలయ అధికారులతో పాటు.. జిల్లా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments