Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం చేస్తున్న ప్రియుడు ముందే అతడి ప్రియురాలికి యువకుడు ఫోన్.. కత్తితో పొడిచి పరార్

Webdunia
సోమవారం, 29 జులై 2019 (13:22 IST)
తన కళ్ల ముందే గల్ప్‌లో ఉంటున్న ప్రియురాలికి ఫోన్లో మాట్లాడటంతో అనుమానం వచ్చి ఓ యువకుడిని హత్య చేసిన ఘటన ఇది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో జరిగింది. మొగల్తూరు గ్రామానికి చెందిన శివరామకృష్ణ, రోజారమణి గత  కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. 
 
ఇదిలావుండగా గత కొన్నాళ్ల క్రితం బాలాజీ అనే యువకుడుని తన దూరపు బంధువని శివరామకృష్ణకు పరిచయం చేసింది రోజారమణి. అయితే బాలాజీ తన భార్య సన్నిహితంగా ఉంటోందని శివరామకృష్ణకి అనుమానం కలిగింది. ఇదే విషయంపై పలుమార్లు బాలాజీని హెచ్చిరించాడు శివరామకృష్ణ. అయితే  రోజారమణిని ఉపాధి నిమిత్తం గల్ప్‌కు పంపించాడు శివరామకృష్ణ.
 
అయినప్పటికీ బాలాజీ ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు అనుమానం రావడంతో మద్యం తాగుదామని పిలిచి మద్యం షాపులోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరూ మద్యం తాగుతుండగా బాలాజీ యధాప్రకారం శివరామకృష్ణ ప్రియురాలికి ఫోన్‌ చేసి ఆమెతో చనువుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతే... అది తనకు అవమానంగా భావించిన శివరామకృష్ణ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో బాలాజీ గొంతులో పొడిచి  పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా చెమటకంపును నేను భరించలేకపోతున్నా, విషం ఇస్తే తాగి చనిపోతా: కోర్టు ముందు కన్నడ హీరో దర్శన్

Naga vamsi: వాయుపుత్ర: కేవలం సినిమా కాదు, ఒక పవిత్ర దృశ్యం : చందూ మొండేటి

Sreeleela: నిరాశగా వుంటే ధైర్యం కోసం ఇలా చేయడంటూ శ్రీలీల సూక్తులు

Sharwanand: ఇది నా విజన్. ఇది నా బాధ్యత. ఇదే OMI అంటూ కొత్త గా మారిన శర్వానంద్

Yukthi Tareja : K-ర్యాంప్ నుంచి కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా పై లవ్ మెలొడీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments