Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాల‌ర్ శేషాద్రి హ‌ఠాన్మ‌ర‌ణం టీటీడీకే కాదు, అంద‌రికీ లోటు!

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (10:54 IST)
డాల‌ర్ శేషాద్రి హ‌ఠాన్మ‌ర‌ణంతో తిరుపతిలో విషాదం నెల‌కొంది. రేపు మధ్యహ్నం డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు జ‌రుగ‌నున్నాయని ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి శేషాద్రి పార్దివదేహం బ‌య‌లుదేరుతుంది. అర్థ రాత్రికి తిరుపతికి పార్థీవదేహం చేరుకుంటుంది.


రేపు ఉదయం ప్రజల సందర్శనార్దం తిరుపతిలోని సిరిగిరి అపార్ట్మెంట్ లో పార్దీవదేహన్ని ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజాదికాల  అనంతరం తిరుపతిలోని గోవింద ధామంలో అంతిమ సంస్కారం చేస్తారు.
 
 
డాలర్ శేషాద్రి స్వామి వారి కుటుంబ సభ్యులను తిరుపతిలోని వారి నివాసం వద్ద తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప‌రామ‌ర్శించారు. డాల‌ర్ శేషాద్రి హ‌ఠాన్మ‌ర‌ణం అందినీ దుఖంలో ముంచేసింద‌ని, ఆయ‌న మృతి టీటీడీకే కాదు, త‌మంద‌రికీ తీర‌ని లోట‌ని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments