Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జీవితం నాకొద్దు... భవనంపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:26 IST)
కరోనా వైరస్ చేసే హాని కంటే.. ఆ వైరస్ సోకిదన్న భయంతోనే అనేక మంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా ఓ కరోనా రోగి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దుమ్మలోవ అనే గ్రామనికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 18వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చిన ఆ వ్యక్తి.. గురువారం ఉన్నట్టుండి ఆస్పత్రిలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటన జిల్లాలోని రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, ఈ విషయం తెలిసిన మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స అందించక పోవడం వల్లే ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments