Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం: మూడో అంతస్తు నుంచి దూకేసిన రోగి, మృతి

Webdunia
మంగళవారం, 25 మే 2021 (20:00 IST)
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకిన కరోనా రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. కోవిడ్ ఇక తనకు తగ్గదని ఆందోళన చెందిన రోగి పైఅంతస్తు నుంచి దూకినట్లు చెపుతున్నారు.
 
మృతుడు తేలప్రోలు శివారు కొత్తూరు గ్రామనికి చెందిన పోలిబోయిన రోశయ్య(50)గుర్తించారు.
రోశయ్య మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆత్కూరు ఎస్సై శ్రీనివాస్.

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments