Webdunia - Bharat's app for daily news and videos

Install App

259వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (08:58 IST)
రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారంతో 259వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, పెదపరిమి, దొండపాడు, అనంతవరం, మందడం, వెంకటపాలెం తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు ఆందోళనలు చేపట్టారు.

తుళ్లూరులో రైతులు, మహిళలు 'జై అమరావతి' అంటూ నినదించారు. అనంతవరంలో అసైన్డ్‌ రైతులు అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

144 సెక్షన్‌తో నిర్బంధం ఉంచినా అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పెనుమాక, ఉండవల్లిలో దీక్షలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments