Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్ఆర్ నేతన్న నేస్తం

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (12:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెడనలో జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద నాలుగో విడత నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. 
 
ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారులకో ముఖాముఖీగా మాట్లాడారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. 
 
మరోవైపు, నేత కార్మికులకు అండగా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఒక యేడాదికి రూ.24 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెల్సిందే. ఆ విధంగా ఐదేళ్ళలో మొత్తం రూ.1.20 లక్షలను జమ చేస్తారు. ఇప్పటికే మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఆయన నగదు జమ చేశారు. ఇపుడు నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం నిధులను జమ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments