Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్ఆర్ నేతన్న నేస్తం

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (12:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెడనలో జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద నాలుగో విడత నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. 
 
ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారులకో ముఖాముఖీగా మాట్లాడారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. 
 
మరోవైపు, నేత కార్మికులకు అండగా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఒక యేడాదికి రూ.24 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెల్సిందే. ఆ విధంగా ఐదేళ్ళలో మొత్తం రూ.1.20 లక్షలను జమ చేస్తారు. ఇప్పటికే మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఆయన నగదు జమ చేశారు. ఇపుడు నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం నిధులను జమ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments