Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనసు మార్చుకున్న సీఎం జగన్ - ఆ పది మందికి మళ్లీ ఛాన్స్

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (12:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తుంది. తన మంత్రివర్గం సహచరులతో మూకుమ్మడి రాజీనామాలు చేయించిన ఆయన ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీరిలో నలుగురు మినహా మిగిలిన వారందరికీ కొత్త వారికి అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం జరిగింది. 
 
అయితే, సీఎం జగన్ ఒక్క రోజు రాత్రికే మనస్సు మార్చుకున్నారు. రాజీనామా చేయించిన 24 మంది మంత్రుల్లో పది మందికి మళ్లీ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా పాత మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులను మాత్రం కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటి వారిలో పది మందిని మళ్లీ మంత్రులను చేయొచ్చని తెలుస్తుంది. 
 
పాత మంత్రులను కొనసాగించే పరిస్థితి ఏర్పడిన పక్షంలో సీనియర్లు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, తానేటి వనితలకు మళ్లీ మంత్రులుగా అవకాశం కల్పించవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల్లో కొత్త మంత్రివర్గ కూర్పుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments