Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కేంద్రం తీపి కబురు.. కేంద్రం నుంచి భారీ నిధులు

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (12:51 IST)
కేంద్ర ప్రభుత్వం ఏపీకి తీపి కబురు అందించింది. రాష్ట్రంలో 609 కి.మీ.మేర రహదారుల అభివృద్ధికి రూ. 6,421 కోట్లు కేటాయించాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ ప్రతిపాదనలను ఇచ్చింది.
 
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలు ప్రాజెక్టులపై చర్చించారు. ప్రతిపాదనల కంటే ఎక్కువగా రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. దీంతో సానుకూలంగా స్పందించిన కేంద్రం.. భారీగా నిధులు కేటాయించింది. తద్వారా  ఏపీ ప్రభుత్వం 2021-22 వార్షిక ప్రణాళిక కింద ప్రతిపాదించిన దానికంటే ఎక్కువగా నిధులు వచ్చాయి.
 
2021-22 వార్షిక ప్రణాళిక కేటాయింపులను ఖరారు చేయగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,869 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 25 ప్రాజెక్టుల కింద 700 కి.మీ. మేర హైవేలను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments