Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కేంద్రం తీపి కబురు.. కేంద్రం నుంచి భారీ నిధులు

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (12:51 IST)
కేంద్ర ప్రభుత్వం ఏపీకి తీపి కబురు అందించింది. రాష్ట్రంలో 609 కి.మీ.మేర రహదారుల అభివృద్ధికి రూ. 6,421 కోట్లు కేటాయించాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ ప్రతిపాదనలను ఇచ్చింది.
 
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలు ప్రాజెక్టులపై చర్చించారు. ప్రతిపాదనల కంటే ఎక్కువగా రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. దీంతో సానుకూలంగా స్పందించిన కేంద్రం.. భారీగా నిధులు కేటాయించింది. తద్వారా  ఏపీ ప్రభుత్వం 2021-22 వార్షిక ప్రణాళిక కింద ప్రతిపాదించిన దానికంటే ఎక్కువగా నిధులు వచ్చాయి.
 
2021-22 వార్షిక ప్రణాళిక కేటాయింపులను ఖరారు చేయగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,869 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 25 ప్రాజెక్టుల కింద 700 కి.మీ. మేర హైవేలను ఈ నిధులతో అభివృద్ధి చేయనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments