Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడవాళ్లు వంటలు మానేశారు.. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తింటున్నారు : ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు (Video)

ఠాగూర్
బుధవారం, 21 ఆగస్టు 2024 (13:40 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల వల్ల ఆడవాళ్లు బాగా చెడిపోయారని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. ఆయన తన అనుచరులతో మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తున్నారన్నారు. ఈ ప‌థ‌కాల వ‌ల్లే, ఆడ‌వాళ్లు ఇంట్లో వంట మానేసి, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అల‌వాటు ప‌డుతున్నారన్నారు. 
 
అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా బ‌ట్ట‌లు కొనుక్కుంటున్నారు. ఏటీఎంల‌కు వెళ్లి డ‌బ్బులు తీసి మందు తాగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చంద్రద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని సీఎం చంద్రబాబుకు కోరినట్టు చెప్పారు. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారని, ఇంట్లో వంటలు చేయడం మానేశారని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం ఉచిత పథకాలను రద్దు చేయాలని ఆయన పరోక్షంగా సూచించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇపుడు నెట్టింట వైరల్ అయ్యాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments