Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు కష్టపడినా ప్రజలు ఓడగొట్టారు... ఎందుకో అర్థంకావడంలేదు... చినరాజప్ప

Webdunia
సోమవారం, 27 మే 2019 (20:56 IST)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ హోంమంత్రి చినరాజప్ప. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి గెలుపొందినందుకు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారాయన. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
 
తెలుగుదేశం ప్రభుత్వం  చంద్రబాబు కష్టపడి పనిచేసినా ప్రజలు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చారన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని, లోపాలను సరిదిద్దుకుని స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తామన్నారు. 
 
ఇవిఎంలపైన ఓ కమిటీ వేశామని, కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాత ఇవిఎంలపై మాట్లాడుతామన్నారు చినరాజప్ప. చినరాజప్ప వెంట స్థానిక టిడిపి నాయకులు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments