Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు కష్టపడినా ప్రజలు ఓడగొట్టారు... ఎందుకో అర్థంకావడంలేదు... చినరాజప్ప

Webdunia
సోమవారం, 27 మే 2019 (20:56 IST)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ హోంమంత్రి చినరాజప్ప. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి గెలుపొందినందుకు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారాయన. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
 
తెలుగుదేశం ప్రభుత్వం  చంద్రబాబు కష్టపడి పనిచేసినా ప్రజలు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చారన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని, లోపాలను సరిదిద్దుకుని స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తామన్నారు. 
 
ఇవిఎంలపైన ఓ కమిటీ వేశామని, కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాత ఇవిఎంలపై మాట్లాడుతామన్నారు చినరాజప్ప. చినరాజప్ప వెంట స్థానిక టిడిపి నాయకులు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments