Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుమ్మలగుంట శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చీఫ్ విప్, ఎం ఎల్ ఏ లు

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:12 IST)
తిరుపతి సమీపంలోని  తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శుక్రవారం ఎంఎల్ఏ లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజాతో కలసి ఆయన వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తరహాలో తుమ్మలగుంట శ్రీకళ్యాణ వెంకన్న ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు.

తొలుత  ఆలయ ధర్మకర్త, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంఎల్ఏ రోజాలకు ఆత్మీయ స్వాగతం పలికారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలు అందించి దుస్సాలువలతో శ్రీకాంత్ రెడ్డి, రోజాను సత్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments