Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతికి ఈ నెల 13న రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (15:56 IST)
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఖరారైంది. మూడు రోజులపాటు తిరపతిలో అమిత్‌షా పర్యటించనున్నారు. ఈనెల 13న తిరుపతికి అమిత్‌షా రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో పాల్గొననున్నారు. ఈనెల 15న శ్రీవారి దర్శనం అనంతరం అమిత్‌షా తిరుగు ప్రయాణమవుతారు.
 
 
తిరుప‌తిలో ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో హోం మంత్రి అమిత్ షా స‌మావేశం కానున్నారు. దీనితోపాటు ఏపీ సీఎం కూడా ఈ స‌మావేశంలో పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను, ఆర్ధిక‌మైన ఇబ్బందుల‌ను హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష‌లు జ‌రిపి, ఒక నోట్ త‌యారు చేసి అందించాల‌ని చూస్తున్నారు. కొత్త‌గా ఏర్ప‌డిన ఏపీకి లోటు బ‌డ్జెట్ పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఇందుకు కేంద్రం స‌హ‌క‌రించాల‌ని కోర‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments