Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించిన రిషి సునక్ తల్లిదండ్రులు

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (21:30 IST)
Rishi sunak
బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులు యశ్వీర్-ఉషా సునక్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. వారితో పాటు సునక్ అత్తమ్మ సుధా మూర్తి కూడా ఉన్నారు. 
 
ఈ సందర్భంగా ఆలయంలో వారు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆపై ఆలయ అర్చకులు వారిని శాలువాలతో సత్కరించారు. 
బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులు రాఘవేంద్ర స్వామి సందర్శనకు సంబంధించిన ఫోటోలను సునక్ ఫ్యామిలీతో పాటు సుధామూర్తి ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. 
 
రుషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ఏపీ రాఘవేంద్ర మఠాన్ని సందర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments