Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (16:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళ సమయంలో కార్మికులు అప్రమత్తంగా ఉండి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. 
 
ఈ జిల్లాలోని యాడికిలో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలోని బొగ్గుతో మండే గొట్టం వేడి పెరగడంతో పేలుడు ఒక్కసారిగా సంభవించింది. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇందులో పనిచేసే కార్మికులంతా టీ తాగేందుకు బయటకు వెళ్లివున్నారు. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments