Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కాపులకు రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలి : జీవీఎల్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (17:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ అంశం ఎల్లపుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. కావు సామాజిక వర్గం ప్రజలకు ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరోమారు రాజ్యసభలో కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఏపీలో కాపు సామాజిక వర్గ ప్రజలు, ఆర్థికంగా, విద్యాపరంగా, సమాజికంగా వెనుకబడివున్నారని, మూడు దశాబ్దాలుగా తమకు న్యాయం జరగాలని కాపులు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. దీంతో కావు రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేసినప్పటికీ రిజర్వేషన్లు మాత్రం రాష్ట్రంలో ఇప్పటికీ అమలు కాలేదని, కానీ నిందను మాత్రం కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైన ఏపీలో కాపులకు రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments