Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కాపులకు రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలి : జీవీఎల్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (17:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ అంశం ఎల్లపుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. కావు సామాజిక వర్గం ప్రజలకు ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరోమారు రాజ్యసభలో కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఏపీలో కాపు సామాజిక వర్గ ప్రజలు, ఆర్థికంగా, విద్యాపరంగా, సమాజికంగా వెనుకబడివున్నారని, మూడు దశాబ్దాలుగా తమకు న్యాయం జరగాలని కాపులు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. దీంతో కావు రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేసినప్పటికీ రిజర్వేషన్లు మాత్రం రాష్ట్రంలో ఇప్పటికీ అమలు కాలేదని, కానీ నిందను మాత్రం కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైన ఏపీలో కాపులకు రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments