Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో "పేసీఎం" - ఆంధ్రప్రదేశ్‌లో 'భారతిపే'

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (19:27 IST)
కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. "పేసీఎం" అంటూ కర్నాటక వ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు ఆ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేశాయి. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రతి పనికీ 40 శాతం కమీషన్లు దండుకుంటున్నారని అర్థం వచ్చేలా "పే సీఎం'' పోస్టర్లు వెలిశాయి. 
 
ఇపుడు ఇదే తరహా పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలిశాయి. అయితే, ఇక్కడ "పే సీఎం" స్థానంలో "భారతిపే" పేరుతో వెలిశాయి. ఈ పోస్టర్లలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి ఫోటోను సైతం ముద్రించారు. 
 
ఇటీవల ఢిల్లీ రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కాంలో అనేక  వైకాపా నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీరిలో సీఎం సతీమణి భారతీ రెడ్డి పాత్ర కూడా ఉందన్నది ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో 'భారతిపే' పేరుతో పోస్టర్లు వెలవడం, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను చర్చకు దారితీశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments