ఎన్టీఆర్‌కు భారతరత్నపై కేంద్రం స్పందన ఏమిటంటే....

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి. రామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇదే అంశంపై టీడీపీ నేతలు లోక్‌సభ వే

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (06:41 IST)
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి. రామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇదే అంశంపై టీడీపీ నేతలు లోక్‌సభ వేదికగా తమ వంతు కృషి చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని జులై 19న లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. 377 నిబంధన కింద ఎన్టీఆర్‌కు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కృషి చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో నాని డిమాండ్‌పై తాజాగా హోంశాఖ తన స్పందన తెలియజేసింది. భారతరత్న ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలను పీఎంవోకు పంపినట్లు కేశినేని నానికి హోంశాఖ సమాచారమిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments