Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌కు భారతరత్నపై కేంద్రం స్పందన ఏమిటంటే....

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి. రామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇదే అంశంపై టీడీపీ నేతలు లోక్‌సభ వే

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (06:41 IST)
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి. రామారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇదే అంశంపై టీడీపీ నేతలు లోక్‌సభ వేదికగా తమ వంతు కృషి చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని జులై 19న లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. 377 నిబంధన కింద ఎన్టీఆర్‌కు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కృషి చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో నాని డిమాండ్‌పై తాజాగా హోంశాఖ తన స్పందన తెలియజేసింది. భారతరత్న ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలను పీఎంవోకు పంపినట్లు కేశినేని నానికి హోంశాఖ సమాచారమిచ్చింది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments