Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలతో బాపట్ల మాచవరం రైల్వే ట్రాక్ కుంగింది, రైళ్ల రాకపోకలకు ఆటంకం

ఐవీఆర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (22:12 IST)
అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు పొన్నూరుకి సమీపంలోని మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. దీనితో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే ట్రాక్ కుంగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అదే మార్గంలో వెళ్లాల్సి వుంది.

ఐతే ట్రాక్ కుంగిపోవడంతో మాచవరం సమీపంలోకి వెళ్లిన వందేభారత్ రైలును వెనక్కి రప్పించి కొత్తగా వేసిన 3వ రైల్వే లైను ద్వారా సికింద్రాబాద్ వెళ్లేట్లు చేసారు. కాగా కుంగిన రైల్వే లైనుకి మరమ్మతులు చేసేందుకు భారీ వర్షం అంతరాయం కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments