Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలతో బాపట్ల మాచవరం రైల్వే ట్రాక్ కుంగింది, రైళ్ల రాకపోకలకు ఆటంకం

ఐవీఆర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (22:12 IST)
అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు పొన్నూరుకి సమీపంలోని మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. దీనితో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే ట్రాక్ కుంగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అదే మార్గంలో వెళ్లాల్సి వుంది.

ఐతే ట్రాక్ కుంగిపోవడంతో మాచవరం సమీపంలోకి వెళ్లిన వందేభారత్ రైలును వెనక్కి రప్పించి కొత్తగా వేసిన 3వ రైల్వే లైను ద్వారా సికింద్రాబాద్ వెళ్లేట్లు చేసారు. కాగా కుంగిన రైల్వే లైనుకి మరమ్మతులు చేసేందుకు భారీ వర్షం అంతరాయం కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌కు కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

పీరియాడిక్ కథతో కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన చిత్రమే క: హీరో కిరణ్ అబ్బవరం

పొట్టేల్ నుంచి పటేల్ గా అజయ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

మహేష్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని చిత్రం

ప్రియదర్శితో సారంగపాణి జాతకం చెప్పబోతున్న మోహనకృష్ణ ఇంద్రగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

అక్టోబరు 11 ప్రపంచ బిర్యానీ దినోత్సవం - భారత్‌కు బిర్యానీ పరిచయం చేసింది ఎవరు?

తర్వాతి కథనం
Show comments