Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి లోను కట్టాలంటూ బ్యాంకు బెదిరింపు, గుండెపోటుతో వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (22:06 IST)
హనుమాన్ జంక్షన్ గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకులో వీరవల్లి గ్రామానికి చెందిన ఇలపర్తి సుధీర్ కుమార అలియాస్ పండు వాళ్ళ నాన్న గారు 2016 సంవత్సరంలో గృహ రుణం నిమిత్తం 7 లక్షల రూపాయలు తీసుకున్నారు. రుణం తీసుకున్న సంవత్సరానికే తండ్రి చనిపోవడంతో రెండు సంవత్సరాల నుంచి ఇలపర్తి సుధీర్ కుమార అలియాస్ పండు 
బ్యాంకు రుణం వడ్డీ కట్టుకుంటు వచ్చారు.
 
కరోనా లాక్ డౌన్ కారణంగా రుణ వాయిదా కట్టలేక పోయారు. ఇదిలా వుండగా గత శుక్రవారం రుణ వాయిదా కట్టలేని కారణంగా ఇళ్లు ఖాళీ చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు బెదిరింపులు చేయడంతో మానసిక ఒత్తిడికి గురై అదే రోజు ఇలపర్తి సుధీర్ కుమార్ అలియాస్ పండు గుండెపోటుతో మరణించాడు.
 
కుటుంబానికి అధారంగా ఉంటాడని అనుకున్న ఒక్కగాని ఒక్క కొడుకుని కోల్పోయామని, ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తమకు న్యాయం చేయాలంటూ వీరవల్లీ పోలీసు స్టేషన్లో తల్లి జయప్రద ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments