Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీకి ఓటేసి తప్పు చేశాం.. చెప్పుతో కొట్టుకోవాలి.. రెడ్లు ఏం చేసినా?

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (19:51 IST)
మామ ఇవ్వాల్సిన బెట్టింగ్ డబ్బుల కోసం అల్లుడి ఆస్పత్రిపై దాడి జరిగింది. నరసారావు పేటలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయి.. దాడికి పాల్పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు రోడ్డులోని శ్రీ కార్తిక్ ఆస్పత్రిపై దాడికి తెగబడ్డాయి. డాక్టర్ దంపతులపై దాడి చేయడమే కాకుండా ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ పరిణామంతో రోగులు, వారి బంధువులు బయటకు పరుగులు తీశారు. 
 
దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రమ్య వైకాపాపై విమర్శలు గుప్పించారు. వైకాపా ఓటేసి తప్పు చేశామని.. మా చెప్పుతో మేం కొట్టుకుంటాం.. అన్నారు. ఎస్సీ కులం వారికి ఆసుపత్రి ఎందుకని అంటూ హేళన చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రెడ్లు ఏం చేసినా అండగా ఉంటానని ఎమ్మెల్యే వైసీపీ శ్రేణులకు హమీ ఇచ్చారని.. అందుకే వైకాపా శ్రేణులు చెలరేగిపోతున్నారని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే తమపై, ఆస్పత్రిపై దాడులు జరిగాయని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

తర్వాతి కథనం
Show comments