Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు: అశోక్ గజపతి రాజు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అశోక్ గజపతి రాజు అన్నారు. గతంలో కూడా పవన్ కల్యాణ్ ఎవరో తెలీదంటూ అ

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (18:34 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అశోక్ గజపతి రాజు అన్నారు.

గతంలో కూడా పవన్ కల్యాణ్ ఎవరో తెలీదంటూ అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన అశోక్ గజపతి రాజు.. తాజాగా పవన్ గురించి ఇక మాట్లాడకుండా మిన్నకుండిపోవడం మంచిదన్నారు. 
 
ఎన్డీఏ నుంచి టీడీపీ ఏకపక్షంగా బయటకు వెళ్లిందనడం సరికాదని అశోక్ గజపతి రాజు చెప్పారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా లేఖపై స్పందించిన అశోక్ గజపతి రాజు.. ఏపీ సమస్యలపై ఎన్నోసార్లు కేంద్రానికి తెలిపినా స్పందన లేదని, బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు లేకపోవడం వల్లే బయటికి వచ్చామని చెప్పారు. అలాగే పోలవరం నిర్వాసితులకు రాష్ట్రమే పరిహారం చెల్లించాలనుకోవడం అవివేకమని.. రాష్ట్ర విభజన చేసి ఏపీని అప్పుల ఊబిలో తోసేశారని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments