Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి కుటుంబంలో తగాదాలు మామూలే, సర్దుకుంటాయి: రెవిన్యూ శాఖామంత్రి

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (17:15 IST)
వైసిపి కుటుంబంలో తగాదాలు మామూలేనంటూ కొట్టి పారేశారు రెవిన్యూ శాఖామంత్రి ధర్మాన క్రిష్ణప్రసాద్. రోజా నిన్న ప్రివిలేజ్ కమిటీ ముందు కన్నీంటి పర్యంతమవడంపై స్పందించారు రెవిన్యూ శాఖామంత్రి. దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 
 
వైసిపి ఒక కుటుంబమని.. కుటుంబ సభ్యుల మధ్య గొడవ సర్వసాధారణమన్నారు. టీ కప్పులో తుఫాన్ లాగా వైసిపిలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వెంటనే తన ఆధీనంలోకి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. 
 
భూకబ్జాదారులపై రెవిన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోందన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదని.. రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో ముఖ్యమంత్రి పరుగులు పెట్టిస్తున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ళపట్టాల పంపిణీ పండుగ లాగా జరుగుతోందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments