ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్ - 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్టియర్ ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులోభాగంగా, ఈ నెల 20 తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 27 నుంచి జూలై 20వ తేదీ వరకు అడ్మిషన్లు చేపట్టి, జూలై ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది. 
 
ఈ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో తొలి యేడాది ప్రవేశాలు చేపట్టాలని పేర్కొంది. కాగా, ఈ నెల మొదటి వారంలో విడుదలైన ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 4.14 లక్షల మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మొత్తం 6.15 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 67.26 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments