Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్ - 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్టియర్ ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులోభాగంగా, ఈ నెల 20 తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 27 నుంచి జూలై 20వ తేదీ వరకు అడ్మిషన్లు చేపట్టి, జూలై ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది. 
 
ఈ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో తొలి యేడాది ప్రవేశాలు చేపట్టాలని పేర్కొంది. కాగా, ఈ నెల మొదటి వారంలో విడుదలైన ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 4.14 లక్షల మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మొత్తం 6.15 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 67.26 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments