Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో ఆందోళన చేస్తే ఆడోళ్లు తంతారని ఢిల్లీలో చేశారు : హోం మంత్రి అనిత

వరుణ్
గురువారం, 25 జులై 2024 (11:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోనే శాంతి భద్రతలు క్షీణించిపోయాయనీ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రాలో ఆందోళన చేస్తే వైకాపా నేతల వేధింపుల కారణంగా నానా అవస్థలు పడిన ఆడోళ్లు తంతారని ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని ఆమె అన్నారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, జై జగన్ అనలేదని పల్నాడులో బీసీ నేత చంద్రయ్యను హత్య చేయడం, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుతో పాటు వైకాపా నేతలు చేసిన దారుణాలతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే సగం ఢిల్లీ సరిపోదని ఆమె అన్నారు. 
 
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్న జగన్... వాటి వివరాలను అందించాలని కోరారు. నిజంగా బాధితులు అంతా వైకాపా వాళ్లు అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా ఎందుకు చేయలేదని అడిగారు. వినుకొండలో గంజాయి మత్తులో జరగిన హత్యకు రాజకీయ రంగు పులిమి ఆయన లబ్దిపొందాలని చూస్తున్నారని హోం మంత్రి విర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments