నిరుద్యోగులకు జగన్ గుడ్‌‌న్యూస్ : గ్రామ వాలంటీర్లకు నోటిఫికేషన్

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (16:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఓ శుభవార్త చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 4 లక్షల గ్రామ వాలంటర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందుకోసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
 
దరఖాస్తుదారుని వయసు 18 నుంచి 39 యేళ్లలోపు ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తులను జూలై నెలాఖరులోపు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకుంటే, అర్హులైన వారి పేర్లతో కూడిన జాబితాను ఆగస్టు 15వ తేదీన వెల్లడిస్తామని పేర్కొంది. 
 
ఈ గ్రామ వాలంటీర్ల ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను 72 గంటల్లో పరిశీలించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల లబ్ది పొందేలా అనుమతి మంజూరు చేస్తారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments