Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారు కీలక నిర్ణయం: ఇకపై ఆసుపత్రుల్లో హెపటైటిస్ వైద్యం

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (18:22 IST)
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో హైప‌టైటిస్‌కు వైద్యం అందించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.
 
ఏపీలో హెపటైటిస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని గుర్తించిన వైద్యారోగ్యశాఖ.. బాధితులకు సత్వర వైద్యం అందేలా చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇకపై అన్ని జిల్లా ఆసుపత్రుల్లో హెపటైటిస్‌కు వైద్యం అందించాలని నిర్ణయించారు.
 
ఇప్పటివరకు రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రులు, 2 జిల్లా ఆసుపత్రుల్లో హెపటైటిస్‌కు సంబంధించిన వ్యాధులకు స్క్రీనింగ్‌తో పాటు వైద్యాన్ని అందిస్తున్నారు. 
 
తాజా ఆదేశాలతో రాష్ట్రంలోని మొత్తం 26 ఆసుపత్రుల్లో హెపటైటిస్ బీ, సీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments