Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాది మగాళ్ళ రాష్ట్రం - అందుకే రేప్ కేసుల్లో అగ్రస్థానం : రాజస్థాన్ మంత్రి

మాది మగాళ్ళ రాష్ట్రం - అందుకే రేప్ కేసుల్లో అగ్రస్థానం : రాజస్థాన్ మంత్రి
, గురువారం, 10 మార్చి 2022 (10:15 IST)
తమది మగాళ్ళ రాష్ట్రమని అందుకే అత్యాచార కేసుల్లో మొదటి స్థానంలో ఉందని రాజస్థాన్ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ చెప్పారు. ఈ ప్రకటన కూడా సాక్షాత్ రాష్ట్ర అసెంబ్లీలో చేశారు. మనది మొగోళ్ళ రాష్ట్రం. అందుకే రేప్ కేసుల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్వపక్షంతో పాటు విపక్షంలో సైతం విమర్శలు చెలరేగాయి. 
 
"మనం అత్యాచారం కేసుల్లో మొదటిస్థానంలో ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. మనం లైంగిక దాడి కేసుల్లో అగ్రస్థానంలో ఎందుకు ఉన్నామంటే రాజస్థాన్ పురుషుల రాష్ట్రం" అని అసెంభ్లీ సాక్షికా తెలిపారు. ఈ వ్యాఖ్యలప రాష్ట్రంలోని మమహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు : ఆమ్ ఆద్మీ షో