Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్... ఓ భూకబ్జాదారుడు : మంత్రి నారాయణ స్వామి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (08:32 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్ర్ నారాయణ స్వామి నోరు జారారు. తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓ భూకజ్జాదారునిగా అభివర్ణించారు. పైగా, ఆయనకు మనమంతా అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. 
 
తిరుపతి వేదికగా వైకాపా ప్లీనరీ సమావేశం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొని మాట్లాడుతూ, జగన్ మాట్లాడేది అన్యాయం, అక్రమన్నారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు 
 
అయితే, నారాయణ స్వామి నోరుజారిన విషయం వీడియోను సంపాదించిన తెలుగుదేశం పార్టీ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిజం నిప్పులాంటిది.. ఎక్కువ సేవు నోట్లో దాచుకోలేరు అంటూ ఆ వీడియకు ఓ కామెంట్ జతచేసింది. అంతేకాకుండా, జగన్ పని అయిపోయిందంటూ హ్యాష్ ట్యాగ్ జోడించింది. 

 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments