Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భాగ్యనగరికి సీఎం జగన్.. హీరో కృష్ణకు నివాళి

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (08:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నగరానికి వెళుతున్నారు. మంగవారం వేకువజామున మృతి చెందిన హీరో కృష్ణ పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పిస్తారు. ఇందుకోసమే ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్నారు. 
 
వృద్దాప్యంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా హీరో కృష్ణ 79 యేళ్ల వయసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తె్లసిందే. ఆయన అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్ నగరంలోని మహా ప్రస్థానంలో జరుగనున్నాయి. 
 
ఈ క్రమంలో కృష్ణ అంత్యక్రియలకు ముందే హైదరాబాద్ నగరానికి జగన్ చేరుకుని నేరుగా పద్మాలయ స్టూడియో‌స్‌కు వెళతారు. అక్కడ ఆయన భౌతికకాయానికి నివాళి అర్పిస్తారు. కృష్ణ కుటుంబ సభ్యులను పరార్శించి, ఓదార్చుతారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన తిరిగ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments