Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భాగ్యనగరికి సీఎం జగన్.. హీరో కృష్ణకు నివాళి

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (08:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నగరానికి వెళుతున్నారు. మంగవారం వేకువజామున మృతి చెందిన హీరో కృష్ణ పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పిస్తారు. ఇందుకోసమే ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్నారు. 
 
వృద్దాప్యంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా హీరో కృష్ణ 79 యేళ్ల వయసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తె్లసిందే. ఆయన అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్ నగరంలోని మహా ప్రస్థానంలో జరుగనున్నాయి. 
 
ఈ క్రమంలో కృష్ణ అంత్యక్రియలకు ముందే హైదరాబాద్ నగరానికి జగన్ చేరుకుని నేరుగా పద్మాలయ స్టూడియో‌స్‌కు వెళతారు. అక్కడ ఆయన భౌతికకాయానికి నివాళి అర్పిస్తారు. కృష్ణ కుటుంబ సభ్యులను పరార్శించి, ఓదార్చుతారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన తిరిగ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments