Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కేన్సర్ - జగన్ సర్కారు కీలక నిర్ణయం

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (11:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోకి కేన్సర్ చికిత్సను చేర్చింది. ఇది అనేక మంది పేద కేన్సర్ రోగులకు ఎంతో ఉపశమనం కలగనుంది.
 
అలాగే, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కేన్సర్ బాధితులకు కేన్సర్ చికిత్స అందించేందుకు వీలుగా మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీ సరైన కేన్సర్ ఆస్పత్రులు లేవు. దీంతో కేన్సర్ వ్యాధిబారిన పడిన రోగులు హైదరాబాద్ లేదా చెన్నైలకు వెళ్లాల్సి వస్తుంది. 
 
ఒకవైపు కేన్సర్ చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సివుంది. దీనికితోడు పొరుగు రాష్ట్రాలకు వెళ్లడం మరింత భారంతో కూడుకున్నదిగా మారింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏపీ సర్కారు ఆరోగ్య శ్రీ పరిధిలోకి కేన్సర్‌ను చేర్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments