Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న జ్ఞాపకాలు ఇంకా అలానే నిలిచివున్నాయి : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (10:14 IST)
సెప్టెంబరు రెండో తేదీ.. తన తండ్రి వైఎస్ఆర్ వర్థంతి. దీన్ని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత, వైఎస్ఆర్ తనయుడైన వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. "నాన్న భౌతికంగా దూరమైనప్పటికీ ఆ జ్ఞాపకాలు అలానే నిలిచే ఉన్నాయని పేర్కొన్నారు. దేశ చరిత్రలో సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించారంటూ ట్వీట్ చేశారు. 
 
"నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచివున్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వహించి, ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది" అని పేర్కొన్నారు. 


 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments