Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దలు రోశయ్య మరణవార్త నన్నెంతగానో బాధించింది...

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (10:32 IST)
మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశ‌య్య మ‌ర‌ణ వార్త‌పై ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రోశ‌య్య ఉన్న‌పుడే, కాంగ్రెస్ జ‌రిగిన ప‌రిణామాలు వై.ఎస్. జ‌గ‌న్ రాజ‌కీయ అడుగుల‌ను నిర్దేశించాయి.


జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌లు, కేంద్ర కాంగ్రెస్ అధిష్ఠానం సోనియా గాంధీ ఆంక్ష‌లు మ‌ధ్య అటు జ‌గ‌న్, ఇటు సీఎంగా రోశయ్య న‌లిగిపోయారు. వారి మ‌ధ్య ఎన్నో రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రిగేవ‌ని అప్ప‌ట్లో మీడియా వార్త‌లు వెలువ‌డ్డాయి. అలాంటి, కురు వృద్ధుడు రోశ‌య్య మృతిపై సీఎం జ‌గ‌న్ స్పంద‌న ఇలా ఉంది.
 
 
పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను....అని సీఎం జ‌గ‌న్ త‌న సంతాప సందేశాన్ని ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments