Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం కట్టిన ఇళ్లకు వైకాపా స్టిక్కర్లేసారు: బాబు, మీకు నరకంలో కూడా చోటు దక్కదు: జగన్

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (20:35 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు వాడివేడిగా జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్లకు డబ్బులు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం హింసిస్తోందనీ, పైగా తమ హయాంలో నిర్మించిన ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
 
పేదలకు ఇళ్ల పంపిణీ చేసిన స్థలాలను చూస్తుంటే బాధేస్తుందన్నారు. వారికి అసైన్డ్ భూములు, ఆట స్థలాలు, శ్మశాన భూములు కేటాయిస్తున్నారనీ, అలాంటి భూములు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి మనసెలా వస్తుందో అర్థం కావడంలేదన్నారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో మొత్తం 4 వేల కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు.
 
అంతకుముందు అసెంబ్లీలో పేదల ఇళ్ల స్థలాల వ్యవహారంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ఏం మనిషో తనకు అర్థం కావడంలేదన్నారు. అన్నీ అబద్ధాలు చెపుతున్నారనీ, తాము పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుంటే, అది మాట్లాడకుండూ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. నోట్లో నుంచి ప్రతిదీ అబద్దం చెపుతున్న చంద్రబాబు నాయుడుకి నరకంలో కూడా చోటు దక్కదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments