Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (10:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఒకవైపు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఒంటిపూట బడులు కూడా ఈ రోజు నుంచి ఆరంభం అవుతున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి ఉదయం 7.45 గంటల నుంచి 12.30 వరకు ఒంటిపూట పాఠశాలలను ప్రకటించింది. 
 
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలలతో సహా అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లో సోమవారం నుంచి అంటే మూడో తేదీ నుంచి చివరి పనిదినం వరకు అంటే 30వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. 
 
ఈ నెల 3వ తేదీ నుంచి 30వ తేదీన వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో ఆరు రోజులపాటు పరిహార తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరిహార తరగతులను కూడా హాఫ్‌డే షెడ్యూల్‌ను అనుసరించాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 3349 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments