Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీజీ మీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించేందుకు సిగ్గెందుకు : ఉద్ధవ్ ఠాక్రే

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (10:23 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికేట్‌పై సరికొత్త చర్చ సాగుతోంది. మోడీ డిగ్రీ సర్టిఫికేట్ వివరాలు కావాలంటూ అడిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ కోర్టు రూ.25 వేల అపరాధం విధించింది. దీంతో ఈ అంశం మరింతగా వివాదాస్పదమైంది. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివేసన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
దేశంలో ఎంతో మంది డిగ్రీ చదివిన యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారని మోడీని డిగ్రీ సర్టిఫికేట్ చూపించమని అడిగినందుకు రూ.25 వేలు ఫైర్ వేశారని విమర్శించారు. డిగ్రీ ఎక్కడ చదివారో చెప్పుకోవడానికి సిగ్గెందుకు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రధాని తమ కాలేజీలో చదివారని ఆ కాలేజీ వాళ్లు గొప్పగా చెప్పుకోవచ్చని అన్నారు. 
 
ముఖ్యమంత్రి పీఠం కోసమే సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ - ఎన్సీపీలు చేతులు కలిపాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. నిజమే.. మేం అధికారం కోసమే కలిశాం. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా కలిసే ఉన్నాం. ఇపుడు మరింత బలంగా తయారయ్యాం అంటూ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments