ఆంధ్ర ప్ర‌దేశ్ కొత్త సీఎస్ గా ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మ

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:19 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కొత్త ఛీఫ్ సెక్ర‌ట‌రీగా సమీర్‌ శర్మ ఎంపిక అయ్యారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం స‌మీర్ శ‌ర్మ‌ను కొత్త సీఎస్ గా నియ‌మిస్తూ, జీవో విడుదల చేసింది. ఇప్ప‌టికీ ప‌నిచేస్తున్న సీ.ఎస్. ఆదిత్యనాద్ దాస్ ఈ నెలాఖ‌రున పదవి విరమణ చేయ‌నున్నారు. 
 
అందుకే ఆయ‌న స్థానంలో 1985 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మను నియ‌మిస్తూ, రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కొత్త‌గా ఎంపిక అయిన   ఛీఫ్ సెక్ర‌ట‌రీగా సమీర్‌ శర్మ వ‌చ్చే అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు స్వీక‌రిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments