10 ఏళ్లుగా ఏపీకి రాజధాని లేకుండా వుంది, దాన్ని నిర్మించాల్సిందే: నిర్మలా సీతారామన్ (video)

ఐవీఆర్
మంగళవారం, 23 జులై 2024 (19:33 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుంది. ఈలోపుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాల్సింది. కానీ అలా జరగలేదు. అమరావతి రాజధాని అని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని ఆ మేరకు నిర్మాణాలు చేపట్టారు. ఐతే 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి... అమరావతి రాజధానిని అటకెక్కించింది. మూడు రాజధానులు తెరపైకి తెచ్చి దాన్ని కూడా అమలులోకి తీసుకురాలేకపోయింది. దీనితో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది.
 
 
దీనికి సమాధానమిస్తూ మంత్రి... అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో వుంది. దాని ప్రకారం రూ. 15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇస్తున్నాము. ప్రస్తుతం రాష్ట్రం వున్న ఆర్థిక పరిస్థితిలో రాష్ట్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది అని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments