Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ బోర్డు సభ్యులుగా వేనాటి... సుగవాసి

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:46 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు సభ్యులుగా వేనాటి రామచంద్ర రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నిజానికి తితిదే బోర్డు సభ్యులుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించినప్పటికీ ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. 
 
అలాగే, విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా బోర్డు సభ్యురాలి పదవిని సున్నితంగా తిరస్కరించింది. దీంతో వీరిద్దరి సభ్యత్వాలను దేవాదాయ శాఖ రద్దు చేసింది. అదేసమయంలో ఈ ఇద్దరి పోస్టుల స్థానంలో కొత్తవారిని నియమించింది. 
 
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రా రెడ్డి, కడప జిల్లా రాయచోటికి చెందిన సుగవాసి ప్రసాద్‌బాబులను నియమించింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో ఫ్లోర్ లీడర్‌గావున్న వేనాటి రామచంద్రా రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కడంపై సూళ్లూరుపేట టీడీపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments