Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారు ఉద్యోగులకు శుభవార్త... 5రోజుల పనిదినాలను..?

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (16:18 IST)
ఏపీ సర్కారు ఉద్యోగులకు శుభవార్త. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలను ఏడాదిపాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు, అన్ని శాఖాల హెచ్‌ఓడీ కార్యాలయ ఉద్యోగులకు ఉత్తర్వులు  వర్తిస్తాయని ఆమె పేర్కొన్నారు. 
 
ఉద్యోగుల సమస్యలన్నింటిపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందిస్తున్నారని నీలం సాహ్ని వెల్లడించారు. ఇకపోతే.. ఉద్యోగులకు మేలు చేసినందుకు ఏపీ ఉద్యోగుల సంఘం చైర్మన్‌  వెంకట్రామిరెడ్డి సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు మరింత మెరుగ్గా పనిచేసేలా ఈ ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments