డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులు.. ఉచితంగా శిక్షణ

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (15:25 IST)
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఆన్‌లైన్ కోర్సుల్లో భాగంగా డిజిటల్ ఫౌండేషన్, వెబ్ డెవలపింగ్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కోర్సులను అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కోర్సులను అందించడానికై ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. 
 
మరోవైపు శాటిలైట్ అనుబంధ అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి, వాటిలోనూ ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ముందుకువచ్చాయి. మరిన్ని వివరాల కోసం https://www.apssdc.in/home/ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.
 
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.  గత మూడు నెలలుగా విద్యార్థులు కాళీగానే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆన్ లైన్ కోర్సుల ద్వారా విద్యార్థులకు మేలు చేయొచ్చునని ఏపీ సర్కారు భావించింది. ఇందులో భాగంగానే ఉచితంగా ఆన్ లైన్ కోర్సులకు రంగం సిద్ధం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments