Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడి పాడుపని.. నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారం..

68 యేళ్ల వృద్ధురాలిపై 20 యేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీకూడా కామంతో కళ్లుమూసుకుని పోయిన ఆ యేళ్ల 20 యేళ్ల యువకుడు.. గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణానికి తెగబడ్డాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (16:32 IST)
68 యేళ్ల వృద్ధురాలిపై 20 యేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీకూడా కామంతో కళ్లుమూసుకుని పోయిన ఆ యేళ్ల 20 యేళ్ల యువకుడు.. గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణానికి తెగబడ్డాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన ఈ ఘటన జరిగింది.


వివరాల్లోకి వెళితే...  ఉయ్యూరు రూరల్‌ ప్రాంతంలో ఒంటరిగా నివసించే వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో ఇంటిలోకి అదే గ్రామానికి చెందిన కొడాలి సతీష్‌ అనే యువకుడు చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
ఈ యువకుడు పాడుపనికి ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకున్నారు. దీంతో సతీష్ కాళ్లకు పని చెప్పాడు. అయితే, వృద్ధురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 
వృద్ధురాలిని వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన యువకుడు తప్పతాగి వున్నాడని పోలీసులు వెల్లడించారు. అతనిపై 376 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments