Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవయవదానం చేసిన నవ జంట... 60 మంది వధూవరుల బంధువులు కూడా..?

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (21:42 IST)
ఏపీకి చెందిన ఓ నవ దంపతులు తమ అవయవాలను దానం చేసి.. ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఈ ప్రపంచంలో ప్రమాదాలు, పుట్టుకతో వచ్చే వైకల్యాలు మొదలైన వాటి వల్ల చాలా మంది బాధపడుతున్నారు. వారికి సహాయం చేయడానికి, ఈ అవయవ దానం గ్రహీతల పునరావాసంలో సహాయపడుతుంది. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాలోని సతీష్ కుమార్-సజీవరాణి దంపతులు తమ అవయవాలను దానం చేస్తామని హామీ ఇచ్చారు. 
 
డిసెంబర్ 29న వీరి వివాహం జరగనున్న నేపథ్యంలో దాదాపు 60 మంది వధూవరుల బంధువులు కూడా ఈ జోడీతో తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడం విశేషం. 
 
విశాఖపట్నంలోని సావిత్రీబాయి ఫూలే ఎడ్యుకేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ జి. సీతామహాలక్ష్మి పెళ్లి రోజున అవయవదాన ఫారాలను అందుకోనున్నారు. విల్లింగ్ టు హెల్ప్ ఫౌండేషన్ సహకారంతో సతీష్ కుమార్ తన పెళ్లి రోజున అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments