వైకాపా నేత దారుణ హత్య - గొడ్డలితో నరికి చంపిన దుండగులు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (13:13 IST)
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైకాపా నేత రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను గొడ్డళ్ళతో నరికి చంపేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
పురం మాజీ సమన్వయకర్తగా పనిచేసిన చౌళూరు రామకృష్ణారెడ్డి స్వగ్రామం హిందూపురం మండలంలోని చౌళూరులో శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయనపై దుండగులు వేటకొడవళ్లు, గొడ్డళ్ల, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. 
 
కారు నుంచి దిగగానే కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడినట్లు సమాచారం. అధికార పార్టీలోని వర్గకక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. తన కుమారుడి హత్యకు ఎమ్మెల్సీ ఇక్బాల్‌ కారణమని రామకృష్ణారెడ్డి తల్లి నారాయణమ్మ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments