Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత‌లో ఇండస్ జీని ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్ ప‌రిశీలించిన మేక‌పాటి

Webdunia
సోమవారం, 5 జులై 2021 (21:37 IST)
స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దూర‌దృష్టితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. అనంత‌పురంలో మంత్రి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగాలున్నా, ప‌రిశ్ర‌మ‌లున్నా యువ‌త‌లో స్కిల్ అప్ గ్రేడేష‌న్ చాలా అవ‌స‌ర‌మ‌న్నారు. అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు మండలం కోడూరు గ్రామంలోని ఇండస్ జీని ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్ పరిశ్రమను మంత్రి సంద‌ర్శించారు. 
 
ప‌రిశ్ర‌మ‌ల మంత్రికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్, పుట్టపర్తి, కదిరి ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, డా.సిద్దా రెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ కమిటీ సి ఈ ఓ సాంబశివారెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.ఏ.సిరి,సబ్ కలెక్టర్ నవీన్, పరిశ్రమ ప్రతినిధులు స్వాగ‌తం ప‌లికారు. ప‌రిశ్రమను క్షుణంగా పరిశీలించిన అనంత‌రం మేక‌పాటి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. త్వ‌ర‌లో రాష్ట్రానికి విరివిగా పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నామ‌ని, కొత్త పరిశ్ర‌మ‌ల‌కు ప్ర‌తిపాద‌నలు కూడా సిద్ధం చేస్తున్నామ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments