Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్ననాటి స్నేహితుడితో వివాహేతర సంబంధం, భార్యకు ఎయిడ్స్ వచ్చిందనీ...

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (16:55 IST)
ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితం. అయితే భార్య చిన్ననాటి స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకుని తన జీవితాన్ని నిలువుగా నాశనం చేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారులు ఇప్పుడు అనాధల్లా మిగిలిపోయారు. 
 
కర్ణాటక రాష్ట్రం హవేరిజిల్లా రణబెన్నూర్ ప్రాంతానికి చెందిన నవీన్‌కి లతతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి స్వస్థలం అనంతపురంజిల్లా పుట్టపర్తి. ఉపాధి లేక బెంగుళూరుకు వలస వెళ్ళారు. వీరికి ప్రస్తుతం ఏడు సంవత్సరాల కొడుకు, ఆరు సంవత్సరాల కూతురు ఉన్నాఉ. 
 
నవీన్ సెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. లత ఇంటి దగ్గరే ఉంటోంది. అయితే గత రెండు నెలల నుంచి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన లత చిన్ననాటి స్నేహితుడు రాజేష్‌తో ఆమె ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. లత ఇంటికి సమీపంలోనే రాజేష్ ఉండేవాడు. ఉద్యోగం కోసం బెంగుళూరుకు వచ్చాడు.
 
లతకు మాయమాటలు చెప్పి చివరకు రాజేష్ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. భార్యలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన నవీన్ ఆమెకు హెచ్ఐవి టెస్ట్ చేయించాడు. దీంతో ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. కోపంతో రగిలిపోయిన నవీన్ నిన్న రాత్రి నిద్రిస్తున్న లతను అతి దారుణంగా నరికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. తల్లి చనిపోయి, తండ్రి పరారీలో ఉండడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments