Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా కరోనా టీకాను వేయించుకున్న కిమ్ జాంగ్ ఉన్..?

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (16:23 IST)
ప్రపంచ దేశాలు కరోనా అంటేనే జడుసుకుంటున్నాయి. టీకా ఎప్పుడొస్తుంది బాబోయ్ అంటూ తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఫైజర్ టీకా వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రష్యా, చైనా ఇప్పటికే తమ దేశంలో టీకాని తీసుకువచ్చాయి. కొన్ని దేశాలు ఈ టీకాపై పరిశోధన చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ దేశంలోకి కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
ఇందులో భాగంగా ప్రస్తుతం కరోనా టీకా తీసుకున్నారు అని తెలుస్తోంది. కిమ్ జాంగ్ ఉన్, చైనాలో తయారైన ఓ టీకాను తీసుకున్నారట. కిమ్ కుటుంబీకులు, ముఖ్యమైన అధికారులు కూడా వ్యాక్సిన్‌ను వేయించుకున్నారని తెలుస్తోంది.
 
అయితే చైనాలో చాలా టీకాలు వచ్చాయి. మరి ఇందులో ఆయన ఏ టీకా తీసుకున్నారనే విషయం తెలియాల్సి వుంది. అలాగే చైనా టీకా తీసుకున్నారనే వార్తలపై ఎక్కడా ఆయన స్పందించలేదు. అక్కడ అధికారులు చెప్పడం లేదు కాని అంతర్జాతీయంగా ఈ వార్త వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments