Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (18:32 IST)
సెల్ ఫోన్ మాయాజాలంలో యువత పడిపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే. సెల్ ఫోన్ లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి చాలామంది ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఒక భాగం సెల్ ఫోన్ అయిపోయింది. అయితే తన ఫ్రెండ్స్‌తో నిత్యం చాట్ చేస్తూ సెల్ ఫోన్‌కే కుమారుడు అతుక్కుపోతుండటంతో అతడిని మందలించాడు ఓ తండ్రి. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కుమారుడు. 
 
విజయవాడలోని పాయవరావుపేటలో నివాసముంటున్న గోపీనాథ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి ఫ్రెండ్స్‌తో ఫోన్లో నిత్యం చాట్ చేస్తూ ఉండేవాడు. వాట్సాప్, ఫేస్ బుక్‌లతోనే ఎప్పుడూ పని. దీంతో కుమారుడిని మందలించాడు రంగ. 
 
ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన గోపీనాథ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే తండ్రి అతన్ని అడ్డుకున్నాడు. అయితే అప్పటికే గోపీనాథ్ శరీరం పాక్షికంగా కాలింది. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి బాధితుడిని తరలించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments