Webdunia - Bharat's app for daily news and videos

Install App

27న అమ్మ ఒడి పథకం నిధులు విడుదల

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (12:45 IST)
అమ్మ ఒడి పథకం నిధులను ఏపీ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీన అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది. అమ్మ ఒడి పథకం కింద ఒక్కో విద్యార్థికి యేడాదికి రూ.15 వేలను విడుదల చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఈ యేడాడి రూ.13 వేలు మాత్రమే జయ చేయనుంది. అయితే, డబ్బులు తగ్గించడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ పథకం కోసం ఈ యేడాది ప్రభుత్వం రూ.6500 కోట్లను కేటాయించింది. 
 
ఇదిలావుంటే, గత యేడాది అమ్మ ఒడిపథకాన్ని అందుకున్న విద్యార్థుల్లో ఈ యేడాది లక్ష మందిపైగా విద్యార్థులను అనర్హులుగా తేల్చింది. హాజరురాలేదన్న కారణంగా 51 వేల మంది విద్యార్థులను ప్రభుత్వం అనర్హులుగా తేల్చేసింది. ఇతర కారణాల వల్ల మరో 50 వేల మందిని తొలగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments