Webdunia - Bharat's app for daily news and videos

Install App

27న అమ్మ ఒడి పథకం నిధులు విడుదల

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (12:45 IST)
అమ్మ ఒడి పథకం నిధులను ఏపీ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీన అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది. అమ్మ ఒడి పథకం కింద ఒక్కో విద్యార్థికి యేడాదికి రూ.15 వేలను విడుదల చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఈ యేడాడి రూ.13 వేలు మాత్రమే జయ చేయనుంది. అయితే, డబ్బులు తగ్గించడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ పథకం కోసం ఈ యేడాది ప్రభుత్వం రూ.6500 కోట్లను కేటాయించింది. 
 
ఇదిలావుంటే, గత యేడాది అమ్మ ఒడిపథకాన్ని అందుకున్న విద్యార్థుల్లో ఈ యేడాది లక్ష మందిపైగా విద్యార్థులను అనర్హులుగా తేల్చింది. హాజరురాలేదన్న కారణంగా 51 వేల మంది విద్యార్థులను ప్రభుత్వం అనర్హులుగా తేల్చేసింది. ఇతర కారణాల వల్ల మరో 50 వేల మందిని తొలగించింది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments